సెలవురోజైన ఆదివారం ఇంట్లోనో, రెస్టారెంట్లలోనే సరదాగా చికెన్ బిర్యానీ తినేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే, ముందుగా ఈ వార్తను డైజెస్ట్ చేసుకోవాల్సిందే. దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు నానాటికీ పెరుగుతోన్న క్రమంలో.. అది విస్తరించడానికి కారణం బిర్యానీనే అని, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తోన్న రైతుల వల్లే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని సెలవిచ్చారు ఘనత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3boOcDL
షాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యే
Related Posts:
ఆలయాలపై దాడులు దుష్ప్రచారం చేస్తుంది వారే .. ఆ నేరాలకు పీడీ యాక్ట్ : డీజీపీ గౌతమ్ సవాంగ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆలయాల పై జరుగుతున్న దాడులపై, విగ్రహ విధ్వంసం ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై సామాజిక , ప్రసార మాధ్యమ… Read More
అదే ప్రతిష్ఠంభన- కేంద్రంతో రైతుల తొమ్మిదో విడత చర్చలూ విఫలం-19న మరోసారికేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో రెండు నెలలుగా నిరనసలు చేపడుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో తమ వాదనకే కట్టుబడ్డాయి. దీం… Read More
బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బై పోల్ కోసం నెలల ముందుగానే అభ్… Read More
మహమ్మారి, మాంద్యం ఉన్నా ఒక కంపెనీ షేర్లు కొని వీళ్లంతా కోటీశ్వరులు అయిపోయారు..టెస్లా షేర్ల ధరలు పెరగడంతో 2020లో చాలా మంది కోటీశ్వరులు అయ్యారు వారంతా తమను మిలియనీర్లు, బిలియనీర్లు అని కాకుండా, టెస్లానీయర్లుగా చెప్పుకుంటున్నారు. ప… Read More
ఏపీలో తగ్గిన కరోనా.. 94 కేసులు నమోదు.. ఒకరి మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,85,710కి చేరింద… Read More
0 comments:
Post a Comment