Friday, July 16, 2021

11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు

మధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. అయితే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. 19 మందిని కాపాడగలిగారు. కానీ 11 మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసొడాలో గల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rhLt55

Related Posts:

0 comments:

Post a Comment