మధ్యప్రదేశ్ బావిలో 30 మంది పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. బాలుడిని తీసే ప్రయత్నంలో భాగంగా అంతమంది బావిలోకి దూకారు. అయితే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. 19 మందిని కాపాడగలిగారు. కానీ 11 మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన విదిషా జిల్లా గంజ్ బసొడాలో గల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rhLt55
11 మంది మృతి: సాయం చేద్దామని వెళ్లి.. తిరిగిరానీ లోకాలకు
Related Posts:
కరోనా పడగ నీడలో ఏపీ: ఆ ఆరు జిల్లాల్లో పరిస్థితులు ఘోరం: దిమ్మతిరిగేలా: పలు చోట్ల లాక్డౌన్అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పడగనీడలో కొనసాగుతోంది రాష్ట్రం. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోద… Read More
జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..‘‘వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరి… Read More
తమ అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్పష్టం చేసిన జగన్, షర్మిల: జీవితానికి సరిపడే ప్రేమనుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఆరాధించే వ్యక్తి ఎవరో తేల్చి చెప్పారు. తన అభిమాన హీరో, బెస్ట్ ఫ్రెండ్, ఎవరో స్పష్టం చేశారు. తన తండ్రి… Read More
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఒక్కరోజులో 15,412 కొత్త కేసులు.. ఆ ట్యాబ్లెట్తో ఊరట లభించేనా?ఇంకో పది రోజుల్లో అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాలేదు. కొవిడ్-19 కొత్త కేసులకు సంబందించి భారత… Read More
సూర్య గ్రహణంతో కరోనా మహమ్మారి అంతమైనట్లే? భూమికి దగ్గరగా సూర్యుడు వస్తేనే!ఆదివారం(జూన్ 21న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం ఆసియా, ఆప్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లోని ప్రజలు సూర్య గ్రహణాన్ని తి… Read More
0 comments:
Post a Comment