అహ్మదాబాద్/ గుజరాత్/ చెన్నై: కట్టుకున్న భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్తతో కలిసి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసిన ఆ భార్య భర్తకు తోడుగా ఉంటోంది. మామ చనిపోవడంతో భర్తలో మార్పులు వచ్చాయి. విదేశాల నుంచి భారత్ వచ్చిన తరువాత భర్త భార్యకు ఓ ప్రపోజల్ ముందు పెట్టాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bsLQ6e
Thursday, May 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment