భారత్-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో పొరుగుదేశం నుంచి దిగుమతుల విషయంలో కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల విషయంలో గడువు తేదీలు ముగిసినా పొడిగింపు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా వ్యాక్సిన్లతో పాటు ఇతర కోవిడ్ ఉత్పత్తుల విషయంలో గతంలో ముగిసిన గడువును తిరిగి పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3boOQR5
చైనా నుంచి కోవిడ్ సామాగ్రి దిగుమతులు- రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం గ్రీన్సిగ్నల్
Related Posts:
\"టాప్\"లో ఐదుగురు మనోళ్లే... \"జేఈఈ\" లో మెరిసిన తెలుగు తేజాలుహైదరాబాద్ : జేఈఈ మెయిన్-2019 ప్రవేశ పరీక్షల్లో మనోళ్లు సత్తా చాటారు. పాత రికార్డులను పదిలపరుస్తూ ఈసారి కూడా విజయ ఢంకా మోగించారు. దేశమంతటా 15 మంది మాత… Read More
గవర్నర్ ప్రసంగంపై చర్చ, తీర్మానం: గండ్రXకేసీఆర్, కాళ్లు పట్టుకొని లాగుతారు జాగ్రత్త... రాజాసింగ్హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు (ఆదివారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేశారు. అన… Read More
కౌంట్ డౌన్ స్టార్ట్: మార్చి లో షెడ్యూల్: తొలి విడతలోనే ఏపి ఎన్నికలు..పార్టీల వ్యూహాలు..!కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నగారాకు దాదాపు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడు… Read More
పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువుఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్య… Read More
చేయూత: బులంద్షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయంగతేడాది డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళ… Read More
0 comments:
Post a Comment