భారత్-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో పొరుగుదేశం నుంచి దిగుమతుల విషయంలో కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల విషయంలో గడువు తేదీలు ముగిసినా పొడిగింపు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా వ్యాక్సిన్లతో పాటు ఇతర కోవిడ్ ఉత్పత్తుల విషయంలో గతంలో ముగిసిన గడువును తిరిగి పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3boOQR5
చైనా నుంచి కోవిడ్ సామాగ్రి దిగుమతులు- రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం గ్రీన్సిగ్నల్
Related Posts:
Taj Mahal Name Change: కొత్త పేరు ఇదే: మా సీఎం మామూలోడు కాదు: బీజేపీ ఎమ్మెల్యేలక్నో: చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ పేరు మారబోతోందా? ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఈ మొఘల్ సామ్రాజ్య వారసత్వ కట్టడాని… Read More
పశ్చిమ బెంగాల్ వార్ .. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హాకు చోటు , వర్కింగ్ కమిటీలోనూ స్థానంపశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి , కేంద్ర మాజీ మంత్రి గా, బిజెపిలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన యశ్వంత్ స… Read More
అది గెలుపు కాదు..వైసీపీ బలుపు: ఆ పేరు వింటే గన్నేరు పప్పుకు వణుకు: జగన్పై టీడీపీ ఫైర్విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ త… Read More
ఆ ఒక్కటి తప్ప బీజేపీకి భంగపాటు -కొత్త దిశలోకి దేశం -ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలివే: పవార్ జోస్యంప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి మినహా బీజేపీకి భంగపాటు తప్పదని, ఇతర రాజకీయ పార్టీలు బలం పుంజుకునే అలాంటి ధోరణి దేశానికి … Read More
TDP defeat in Vijayawada Corporation Elections: ఆసక్తికర చర్చ .. సొంత పార్టీ నేతలే కొంప ముంచారా !!విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విజయం సాధిస్తామని టిడిపి జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో బోల్తా పడింద… Read More
0 comments:
Post a Comment