ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు జగన్ సర్కార్ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు రెండెకరాల స్ధలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ స్ధలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uQ8bSL
పీవీ సింధుకు జగన్ నజరానా- వైజాగ్లో అకాడమీకి రెండెకరాలు
Related Posts:
వామ్మో అవి బస్సులు కాదు.. నల్లటి పొగ వదిలే కార్ఖానాలు..! ఇదే విశ్వ కాలూష్య నగరం..!!హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎక్కువుగా కాలం చెల్లిన ద్విచక్రవామనాల వాడకంతో పాటు బస్సులతో కాలుష్య తీవ్రత పెరిగిప… Read More
విశ్వవిద్యాలయం వసతి గృహాలు ఖాళీ: విద్యార్థులను తరలిస్తున్న అధికారులుభువనేశ్వర్: మరో 24 గంటలు. అత్యంత ప్రమాదకరంగా రూపుదాల్చిన ఫొణి తుఫాన్ తీరం చేరడానికి ఉన్న గడువు. తీరానికి చేరుకుంటున్న కొద్దీ ఫొణి తుఫాన్ మరింత బలపడుతో… Read More
సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ నోటి దురుసు ఎంత పని చేసింది?భోపాల్: జైలు జీవితం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా- … Read More
అఖిలేష్ మనసులో మాట: దేశానికి కొత్త ప్రధానిగా మాయావతి..?లక్నో: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కీలకం అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రం నుంచే 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస… Read More
సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. బారికేడ్లపైకి దూసుకెళ్లిన కారుహైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. బారికేడ్లపైకి కారు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రయాణీకులతో వెళుతున్… Read More
0 comments:
Post a Comment