వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సిరియా, ఇరాక్లోని తీవ్రవాద స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాద స్థావరాలు, వారికి చెందిన ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగాయి. మూడు దఫాలుగా సాగిన ఈ దాడుల్లో యూఎస్ వైమానిక బలగాలు పెద్ద ఎత్తున బాంబులు, క్షిపణులను సంధించినట్లు తేలింది. దీన్ని అమెరికా రక్షణ విభాగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A6TUnV
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment