కర్నూలు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొడుతున్నారు. 60 ఏళ్లకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల వయస్సున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారు.. కరోనా వ్యాక్సిన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v32VvG
Saturday, March 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment