కర్నూలు: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండోదశ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొడుతున్నారు. 60 ఏళ్లకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల వయస్సున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారు.. కరోనా వ్యాక్సిన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3v32VvG
కరోనా ముక్త భారత్ కోసం: వ్యాక్సిన్ తీసుకున్న సోము వీర్రాజు: కర్నూలులో
Related Posts:
కేఫ్ కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసు.. మంగళూరు సీపీపై వేటుమంగళూరు : కేప్.. కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న మంగళూరు పోలీసు … Read More
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా: జీడీపీ ర్యాంకింగ్స్లో పడిపోయిన భారత్ స్థానంజాతీయ స్థూల ఉత్పత్తి ర్యాకింగ్స్లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఇక భారత్ను యునైటెడ్ కిం… Read More
బక్రీద్ రోజున ఆవులను బలి ఇవ్వద్దు: హైదరాబాద్ ముస్లిం మతపెద్దలు నిర్ణయంఈ నెల 12న జరగనున్న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ… Read More
స్నేహం ముసుగులో న్యూడ్ వీడియోలు.. అమెరికా వెళ్లి అప్లోడ్..!హైదరాబాద్ : నమ్మించి నయవంచనకు గురిచేసే మోసగాళ్లు పెరిగిపోతున్నారు. స్నేహం ముసుగులో యువతుల్ని ట్రాప్ చేస్తున్న మాయగాళ్లు ఎక్కువవుతున్నారు. ముగ్గులోకి … Read More
ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటనలక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా… Read More
0 comments:
Post a Comment