ఇటీవలే 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొన్న 'ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం)' పార్టీ.. పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా, ఇన్నేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ పై పట్టుకోసం ప్రయత్నాలు ఆరంభించింది. ఏపీలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా ఎంఐఎం తన బేస్ ను విస్తరించే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ క్రమంలో సహజంగానే బీజేపీతోపాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kW3IK3
viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం
Related Posts:
ఎస్సై వేధింపులు తాళలేక: విద్యార్థి బలవన్మరణం, వాయిస్ మేసేజ్ కూడా...కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి చెరువులో విగతజీవై తేలడం కలకలం రేపుతోంది. అయితే స్థానిక ఎస్సై వేధింపుల వల్లే తాను బలవన్మరణాన… Read More
నమ్మిన కాంగ్రెస్ ను ముంచేస్తే నమ్ముకున్న బీజేపీ నట్టేట ముంచేసింది, బేగ్ కథ క్లోజ్, సైలెంట్!బెంగళూరు: కాంగ్రెస్ పురాతన కాలం పార్టీ అంటూ చెప్పుకుంటూ తిరిగిన కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని శివాజీనగర నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే రోషన్ బ… Read More
మెడిసిన్ ఓవర్డోస్?: ఆస్పత్రిలో చేరిన నుస్రత్ జహాన్, అసలేమైందంటే.?కోల్కతా: సినీతార నుంచి రాజకీయ నేతగా మారిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ అపోలో ఆస్పత్రిలో చేరారు. మెడిసిన్ ఓవర్డోస్ కావడం వల్లే ఆమె అస్వస్థతకు… Read More
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలుహైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునక… Read More
కాలాపాని నేపాల్ భూభాగం..సైన్యంను ఉపసంహరించుకోండి: నేపాల్ ప్రధాని ఓలీనేపాల్, భారత్, టిబెట్లకు జంక్షన్గా ఉన్న కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పునరుద్ఘాటించారు. కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం… Read More
0 comments:
Post a Comment