మహమ్మారి పట్ల సర్వత్రా ఆవహించిన అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృభిస్తోంది. గడిచిన వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ.. పాత రికార్డులను తిరగేస్తోంది. ఒకే రోజులో కొత్త కేసుల విషయంలో రెండు నెలల తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. కొత్త కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kZ6QVB
భారత్లో మళ్లీ కరోనా విజృంభణ -కొత్తగా 18,711కేసులు, 100 మరణాలు -యాక్టివ్ కేసులు పైపైకి
Related Posts:
సత్యవతి రాథోడ్ రాజకీయ ప్రస్థానం: సర్పంచ్ స్థాయి నుంచి తొలి మహిళా మంత్రి వరకుహైదరాబాద్: సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్… Read More
ఆంధ్రుల మనోభావాలంటే జగన్కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులుఅమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిన… Read More
సెకెండ్ ఇన్నింగ్: మహారాష్ట్రలో భారీ వర్షాలు..గోదావరికి మళ్లీ వరదపోటు..ధవళేశ్వరం ఫుల్!అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల జీవన ప్రదాయినిగా పేరున్న గోదావరి నది మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. గోదావరి తీర ప్రాంతంలోని పలు లంక గ్రామాలు ప… Read More
కుదేలైన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: మారుతీ సుజుకీ, హీరో కార్ప్ బైకుల సేల్స్ ఢమాల్..!న్యూఢిల్లీ: భారత్లో గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వాహనాల అమ్మకాలు ఒక్క ఆగష్టులోనే పడిపోయాయి. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల అమ్మకాల పరిస… Read More
హరీష్కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపుకొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శ… Read More
0 comments:
Post a Comment