బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీలోని కొందరు నేతల దెబ్బతో ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. సొంత పార్టీలోని రెబల్ నాయకులను బుజ్జగించడానికి సీఎం బీఎస్. యడియూరప్ప ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. బళ్లారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన 3, 667 ఎకరాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4SBiN
Jindal steel: రెబల్స్ దెబ్బతో సీఎం కూల్, స్టీల్ కంపెనీకి కేటాయించిన భూములకు చెక్, కొడుకు !
Related Posts:
జేఎన్యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడ… Read More
సెలెక్ట్ కమిటీల ఏర్పాటు..9 మంది సభ్యులు: మంత్రి అధ్యక్షతన: మూడు నెలల సమయం..!సెలెక్ట్ కమటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే … Read More
Kurnool: గ్రామ సచివాలయం వద్ద తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత: ఆరా తీస్తోన్న జిల్లా అధికారులుకర్నూలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఉదంతం చోటు చేసుకున్న సమయ… Read More
వైసీపీ నేతలపై సీఎం జగన్ ఫైర్.. టీడీపీ ఎమ్మెల్సీల చీలికపై చురకలు.. మండలి రద్దుపై క్లారిటీమూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధిచిన వికేంద్రీకరణ బిల్లుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దానికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చే… Read More
మున్సిపోల్స్ ఎఫెక్ట్ : మాజీ మంత్రికి షాకిచ్చిన కేటీఆర్.. సస్పెన్షన్ తప్పదా..మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ప్రగతి భవన్లో కేటీఆర్ను కలిసేందుకు వెళ్లిన జూపల్లికి అపాయింట్మెంట్ దొరకలేదు. మున్సిపల… Read More
0 comments:
Post a Comment