Sunday, May 16, 2021

9 ఆస్పత్రులు తిరిగినా దొరకని బెడ్‌, అంబులెన్సులోనే చనిపోయిన నవ వధువు: ప్రెస్ రివ్యూ

ఆస్పత్రిలో పడకలు దొరక్కపోవడంతో ఒడిషాలో కోవిడ్‌కు గురైన ఒక నవ వధువు అంబులెన్సులోనే చనిపోయిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. కరోనా బారిన పడిన నవవధువు చికిత్సకు పడకలు లేవంటూ తొమ్మిది ఆసుపత్రులు నిరాకరించడంతో చివరకు ఆమె అంబులెన్సులోనే కన్నుమూశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి స్వర్ణలత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eRQsox

Related Posts:

0 comments:

Post a Comment