బంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఫాల్(తుపాను తీరాన్ని చేరే ప్రక్రియ) ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. తుపాను తీరాన్ని పూర్తిగా దాటే ప్రక్రియ సుమారు రెండు గంటలు కొనసాగనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fjPMs8
చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videos
Related Posts:
ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగున్యూఢిల్లీ: దేశ రాజధానిలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫాం 8లో ఆగిన ఛండీగఢ్-కొచువెల్లి ఎక్స్ప్రె… Read More
భారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య ప్రవర్తనదుబాయి: భారత సంతతికి చెందిన ఓ మైనర్ బాలికపై పాకిస్థాన్కు ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుబాయిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పో… Read More
కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీబెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు శాసన సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భేటీ అయ్యారు. గురువ… Read More
అధికారంతో వైసీపీ వేధింపులకు గురి చేస్తోంది : కన్నా లక్ష్మినారయణభవిష్యత్ లో ఏ పార్టీతో పోత్తుపెట్టుకోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మినారయణ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోత్తులు పెట్టుకుని నష్టపోయామన… Read More
కడిగిన ముత్యంలా బయటకొస్తారు.. చిదంబరం తీహార్ జైలుకు తరలింపుపై కార్తీన్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తీహర్ జైలుకు వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు మరోసారి రిమాండ్క… Read More
0 comments:
Post a Comment