త్రిపురలో దారుణం జరిగింది. కరోనా సోకిన కొంతమంది పేషెంట్లను ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లిన ఓ మహిళా వైద్యురాలిపై అక్కడి కరోనా పేషెంట్లు ఉమ్మి వేశారు. వార్డు పూర్తిగా నిండిపోయిందని... కొత్తవాళ్లను చేర్చుకోవద్దని పట్టుబట్టిన పేషెంట్లు... ఈ క్రమంలో వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నీకూ కరోనా అంటిస్తామంటూ ఉమ్మి వేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30SDfDv
Monday, July 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment