Tuesday, May 25, 2021

నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికి

ఏపీలో కోవాగ్జిన్‌ రెండో డోస్‌ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్‌ రెండో డోస్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు రోజుల పాటు కోవాగ్జిన్‌ రెండో డోసుల్ని 90 వేల మందికి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్లను ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hV6YpM

Related Posts:

0 comments:

Post a Comment