కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పోలీసులు ఏపీ నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించట్లేదు. అంబులెన్స్లు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలి వెళ్తోన్న పేషెంట్లతో కూడిన అంబులెన్స్లను కూడా తెలంగాణ పోలీసులు నిలిపివేస్తోన్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SK4fol
అదే అంబులెన్స్లో వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉంటే: బీజేపీ నేత విష్ణు కౌంటర్
Related Posts:
మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. షోలాపూర్ సిటీ సహా చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తే.. తెలంగాణలో కలియ తిరిగినట్టు… Read More
ఆటో పై 72 చాలన్లు, 12 వేల జరిమానాహైద్రబాద్ లో ట్రాఫిక్ పోలీసుల సంగతి తెలియని కాదు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగిస్తున్న వారిపై కోరాఢా ఝలిపిస్తున్నారు. ఓ వైపు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూనే మర… Read More
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి… Read More
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకుడిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడినెల్లూరు: తెలుగుదేశం పార్టీ అనుబంధంగా కొనసాగుతున్న తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చ… Read More
ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రంపరకాల : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలలో మద్యం ప్రియుడికి షాకిచ్చే అంశం ఎదురైంది. అసలే ఎండాకాలం.. ఆపై ఆదివారం కావడంతో కాసింత చల్లబడుదామనుకున్నాడు ఓ యు… Read More
0 comments:
Post a Comment