గుంటూరు వైసీపీలో ఉప్పూ నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు మరోసారి బహిరంగ రచ్చకు దిగాయి. చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXLTed
గుంటూరు వైసీపీలో మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే- కృష్ణదేవరాయలను అడ్డుకున్న రజనీ వర్గం...
Related Posts:
జగన్ కు 41 మంది సలహాదారులా ? ఆర్ధిక పరిస్ధితి చూడరా ? కేవీపీతో పోలుస్తూ హైకోర్టు చురకలుఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కు భారీ సంఖ్యలో సలహాదారుల్ని నియమించారు. వీరంతా వివిధ రంగాల్లో సీఎం జగన్ కూ, ప్రభుత్వానికీ సూచనలు, సల… Read More
ధనుర్మాసం ప్రారంభం - ముగింపు ఎప్పుడు: ఎలాంటి పూజలు చేయాలి..? ఏం తినాలిధనుర్మాస ప్రారంభం డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్… Read More
హుజురాబాద్లో గెలుస్తాం: కేటీఆర్కు గిప్ట్ ఇస్తాం: పాడి కౌశిక్ రెడ్డిహుజురాబాద్లో ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఇస్తామని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.… Read More
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలోఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగ… Read More
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కొత్త కేసులు .. 39,097 తాజా కేసులు, 546 మరణాలుభారతదేశంలో మళ్ళీ కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది .కరోనా కేసుల్లో ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కనీసం 39,097 తాజా కేసులు నమోదయ్య… Read More
0 comments:
Post a Comment