గుంటూరు వైసీపీలో ఉప్పూ నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు మరోసారి బహిరంగ రచ్చకు దిగాయి. చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXLTed
గుంటూరు వైసీపీలో మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే- కృష్ణదేవరాయలను అడ్డుకున్న రజనీ వర్గం...
Related Posts:
భారత్ బంద్ - ఏపీ ప్రభుత్వం మద్దతు : బస్సులు-స్కూళ్లు నిలిపివేత : రోడ్లపైకి విపక్ష నేతలు..!!దేశ వ్యాప్తంగా భారత్ బంద్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. ఏపీలో బీజేపీ - జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కేంద… Read More
భారత్ లో కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ; తాజాగా 28 వేలకు పైగా కేసులు, 260 మరణాలుభారతదేశంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతకు ముందు రోజు తో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 28,326 కొత్త కరోన… Read More
CYCLONE GULAB : పలు జిల్లాల్లో భారీ వర్షాలు- పునారావాస కేంద్రాలు : పలు రైళ్ల రద్దు- ప్రభుత్వ అప్రమత్తం..!!గులాబ్ తుఫాను తీవ్రం దాటటంతో ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురూస్తూనే ఉన్నాయి. … Read More
పవన్ కంటే సన్నాసి ఎవరూ లేరు : చిరంజీవి లేకపోతే ఆయన లేరు : మంత్రి వెల్లంపల్లి ఫైర్..!!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి వెల్లంపల్లి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పైన పవన్ చేసిన వ్… Read More
యథా కేంద్రం- తథా బ్యాంకులు-జగన్ సర్కార్ కు తాజా షాక్-రూ.6500 కోట్ల ఓడీకి ఎస్బీఐ నోఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్ధిక వ్యవస్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా విచ్చలవిడిగా చ… Read More
0 comments:
Post a Comment