Friday, May 21, 2021

రఘురామపై రాజద్రోహం కేసు కొనసాగింపు ? సుప్రీం తీర్పుతో-క్వాష్‌ పిటిషన్‌ ?

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్ధానం కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతుల్లో ఆయన విచారణకు సహకరించాలని పేర్కొంది. తద్వారా సీఐడీ ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని చెప్పకనే చెప్పింది. దీంతో సీఐడీ ఇప్పటికే నమోదు చేసిన రాజద్రోహం కేసులో మరిన్ని ఆధారాల సేకరణకు సిద్దమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ujp87f

Related Posts:

0 comments:

Post a Comment