Monday, May 3, 2021

జగన్‌ సర్కార్‌, టీటీడీకి హైకోర్టు నోటీసులు- రమణదీక్షితుల నియామకంపై

టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని నియమించడాన్ని సవాల్‌ చేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వంతో పాటు టీటీడీ, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RleNd9

Related Posts:

0 comments:

Post a Comment