యూపీ పోలీసులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లక్నోలో పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూపీలో ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ శనివారం వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F1vIIa
Saturday, December 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment