Sunday, December 29, 2019

ఏపీలో తగ్గిన క్రైమ్‌రేట్, 5739 మందికి విముక్తి, పోలీసులకు వీక్లీ ఆఫ్: డీజీపీ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో క్రైమ్‌రేట్ తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతేడాది పోలిస్తే 6 శాతం తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు కూడా తగ్గాయని.. విశాఖపట్టణం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కాస్త మావోయిస్టుల ప్రభావం ఉందని చెప్పారు. ఈ ఏడాది ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SAvAYc

Related Posts:

0 comments:

Post a Comment