ఏపీ రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ ఏర్పాటును టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి,టీడీపీ నేత దేవినేని ఉమా ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39wjjKq
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment