దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా సాగుతూ వేల మంది బలైపోతుండగా, ఇప్పుడు జంతువులు సైతం ముప్పు ముంగిట నిలిచాయి. భారత్లో తొలిసారిగా జంతువులకూ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. అది కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే వెలుగులోకి రావడం ఆందోళనను రెట్టింపు చేసింది. హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vCV7jE
షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా
Related Posts:
ప్రశాంత్ కిషోర్ ప్లాన్ 2.. ప్రచారంలో దూసుకుపోతున్న మమతా బెనర్జీ..బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయ ప్రచారంలో దూసుకుపోతుంది. కొద్ది రోజుల క్రితం ప్రజా సమ… Read More
వైసీపీ ఎమ్మెల్యేకు తహసీల్దార్ అల్టిమేటం:జాయింట్ కలెక్టర్..ప్రజల సాక్షిగా: ఎమ్మెల్యే..ఎక్కడైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఏకంగా ఒక తహ… Read More
వైద్యరంగంలో మరో ముందడుగు: చర్మం నుంచి గుండె సంబంధిత అవయవాల సృష్టివాషింగ్టన్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో వృద్ధి చెందింది. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చర్మం నుంచి గు… Read More
అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని పోలీసులు, కేసు నమోదు కరీంనగర్ ఖాకీలుహైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్… Read More
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫిక్స్: జగన్ పాలన పైన జనసేనాని అంచనాలివే : తాజాగా కొత్త వ్యూహంతో..!జనసేన అధినేత ఎన్నికల్లో ఓటమి పైన ఆలోచన కంటే..భవిష్యత్ మీదే దృష్టి పెట్టారు. జరిగిన నష్టం కంటే..జరగాల్సి న మేలు పైనే ఆలోచన చేస్తున్నారు. అంద… Read More
0 comments:
Post a Comment