దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా సాగుతూ వేల మంది బలైపోతుండగా, ఇప్పుడు జంతువులు సైతం ముప్పు ముంగిట నిలిచాయి. భారత్లో తొలిసారిగా జంతువులకూ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. అది కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే వెలుగులోకి రావడం ఆందోళనను రెట్టింపు చేసింది. హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vCV7jE
షాకింగ్:Hyderabad Zoo Parkలో పానిక్ -8సింహాలకు Covid పాజిటివ్ -దేశంలో తొలిసారి -మనుషుల నుంచే సోకిందా
Related Posts:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైందిఅంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మీరు వినే ఉంటారు. ఇప్పటికే మీ వాట్సాప్, ఫేస్బుక్లకు మెసేజ్లు కూడా వచ్చి ఉంటాయి. ఇంతకీ ఇది ఎప్పుడు? దేని కోసం? ఇద… Read More
అంత డబ్బు ఇస్తావా లేక నగ్న ఫోటోలు లీక్ చేయమంటావా.. వ్యాపారవేత్తను బ్లాక్మెయిల్ చేసిన మహిళ...నగ్న ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.15లక్షలు దోచుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఆ వ్యాపారవేత్తతో … Read More
మంత్రి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్... వెనక్కి తగ్గిన యాక్టివిస్ట్... కేసు ఉపసంహరణ..?కర్ణాటక మంత్రి రమేష్ జర్కిహెళి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి రాసలీలల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త ద… Read More
Women's Day: రైతుల ఆందోళనలకు మహిళల సారథ్యం: ఢిల్లీ వైపు వేలమందిన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలం పాటు ఆందోళనలు, దీక్షలను నిర్వహిస్తోన్న… Read More
మహిళా దినోత్సవం: పూర్తిగా మహిళా అధికారులే నడుపుతున్న ‘స్వర్ణకృష్ణ’ నౌక - ప్రెస్ రివ్యూఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యం కలిగిన సముద్రయాన రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళా లోకానికి జేజేలు పలికేందుకు కేంద్ర నౌకాయాన శాఖ ఒక వి… Read More
0 comments:
Post a Comment