భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఐసీఎంఆర్ కూడా కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే ప్లాస్మా థెరపీని కోవిడ్ చికిత్స విధానం నుంచి తొలగించిన ఐసీఎంఆర్ ఆ తర్వాత మరో కీలక డ్రగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wc5hi
కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులు
Related Posts:
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలున్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప… Read More
తెలంగాణ నుంచి రూ.లక్షకోట్లు రావాలి: బాబు సంచలనం, లోకసభ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటేఅమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ.… Read More
అవకాశం ఇస్తే సికింద్రాబాద్లో మళ్లీ గెలుస్తా: బండారు దత్తాత్రేయ ధీమాహైదరాబాద్ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరో సారి సత్తా చాటుతుందని, ఎవరి దయాదాక్షిణ్యాల మీద కేంద్ర ఆదారపడాల్సిన అవసరం ఉ… Read More
యూనియన్ బ్యాంక్లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 181 క్రెడిట్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ … Read More
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుగౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అ… Read More
0 comments:
Post a Comment