భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఐసీఎంఆర్ కూడా కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే ప్లాస్మా థెరపీని కోవిడ్ చికిత్స విధానం నుంచి తొలగించిన ఐసీఎంఆర్ ఆ తర్వాత మరో కీలక డ్రగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wc5hi
కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులు
Related Posts:
షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివక… Read More
వైసీపీ ఫ్లెక్సీలో పురంధేశ్వరి ఫ్యామిలీ, పక్కపక్కనే ఫోటోలు: చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డిఅమరావతి: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా (బీజేపీ) నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం గత కొన… Read More
ఏడు కాదు... తొమ్మిది గంటలు, జగన్ కు బాబు మరో షాక్: వైసిపి కిం కర్తవ్యం..!మొన్న పెన్షన్ రెండు వేలకు పెంపు. నేడు రైతులకు తొమ్మది గంటల విద్యుత్. జగన్ తనకు మైలేజ్ తెస్తాయనుకోని ప్రక టించిన హామీలను యధాతధంగా ముఖ్య… Read More
అదుగో.. వర్మ మళ్లీ ఏసాడు..! ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనట..!!హైదరాబాద్ : తల- తోక కి సంబందంలేకుండా సెలబ్రిటీల మీద స్టేట్ మెంట్ లు ఇస్తూ నాలుగురోజులు మీడియాలో హల్ చల్ చేసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ… Read More
నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు, ముఖ్యమంత్రి కుటుంబం సందడి: భోగి వేడుకలతో ప్రారంభం..భోగి పండుగ నాడు తెలుగు ప్రజలంతా వేడుకల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకల్లో కుటుంబ సభ్యుల… Read More
0 comments:
Post a Comment