భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఐసీఎంఆర్ కూడా కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే ప్లాస్మా థెరపీని కోవిడ్ చికిత్స విధానం నుంచి తొలగించిన ఐసీఎంఆర్ ఆ తర్వాత మరో కీలక డ్రగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Wc5hi
కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులు
Related Posts:
పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు : మెజార్టీ స్థానాలు కైవసం, ప్రముఖ నేతల ఇలాకాలో విపక్షాల హవాహైదరాబాద్ : స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తాచాటింది. మొత్తం 30 జిల్లాల్లో కారు హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెప… Read More
స్పీకర్ పదవీ కోసం పోటీ : రేసులో మేనకా, రాధామోహన్, వీరేంద్ర కుమార్న్యూఢిల్లీ : 17వ లోక్సభలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగియడంతో .. ఇక స్పీకర్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. అనుభవం, సామాజిక సమీకరణాలు, ప్రతిభ … Read More
జగన్ను బీజేపీ టార్గెట్ చేస్తోందా : సీఎం ఇక స్వస్తి పలకాలి: ఈ పోకడలు సరికావు..!ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి వారం కూడా పూర్తి కాకుండనే బీజేపీ నేతలు జగన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామి కా… Read More
అమేరికా , చైనా మధ్య ముదురుతున్న వివాదం... చైనా విద్యార్థులకు హెచ్చరికలుఅమేరికా చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన ఆంక్షలు ఆయా దేశాల పౌరులపై ప్రభావం పడుతోంది. దీంతో ఆమేరికా వెళ్లే చైనీస… Read More
100 శాతం జడ్పీలను కైవసం చేసుకోవడం దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయం :కేటీఆర్స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి మరోసారి సీఎం కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేట… Read More
0 comments:
Post a Comment