బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేస్తోందని డీకే. శివకుమార్ అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలను ముంబైలో కాపాడుతున్న బీజేపీ నాయకులు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని డీకే.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FwvcmP
షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!
Related Posts:
Coronavirus: భారత్ ను నిలువునా ముంచేసిన ‘పాంచ్’సిటీలు ఇవే, కరోనా కాటుతో విలవిల !న్యూఢిల్లీ/ ముంబై/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కేసులు 3 లక్షలు దాటిపోయాయి. శుక్రవారం ఒక్కరోజు భారత్ లో 11 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన… Read More
తెలంగాణలో వెలుగులు నింపాలనుకున్నాం.!కానీ టీఆర్ఎస్ పార్టీ కారు చీకట్లు నింపిందన్న ఉత్తమ్.!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట కార్యక్రమం రసాబసగా మారింది. ఏ ఒక్క కాంగ్రెస్ నేతను కూడా ప్రాజెక్టుల దరిదాపులకు వెళ్లనీయకుండా పోలీసు… Read More
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన లేఖ .. ఆ అక్రమాలు దర్యాఫు చెయ్యండి కానీ ..జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తన స్పందన తెలియజేసింది. ఈఎస్ఐ స్కాం లో అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్ర… Read More
కరోనా : రియల్ హీరో ఫైనల్ గిఫ్ట్... స్వర్గం నుంచి చూడగలవా అంటూ భార్య భావోద్వేగం...ప్రపంచానికి ఊపిరి సలపకుండా చేస్తోన్న కరోనా వైరస్ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసిన ఆప్తమాలజిస్ట్ వైద్యుడు లీ వెన్లియాంగ్(34).. ఆ తర్వాత అద… Read More
19 మందికి కరోనా వైరస్, బామ్మ అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. క్వారంటైన్కుకరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నగరం, పట్టణం నుంచి పల్లెలకు కూడా వైరస్ కనిపిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్దురాలు చనిపోయారు. అయితే సాధ… Read More
0 comments:
Post a Comment