న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు. వరుసగా మూడో రోజు కూడా మూడు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల్లో మాత్రం ఏ మాత్రం తీవ్రత తగ్గట్లేదు. ఇంకా స్పీడందుకున్నాయి. మంగళవారం నాటి బులెటిన్తో పోల్చుకుంటే.. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foYJ2e
ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్లో ఏపీ
Related Posts:
పేరుకే ఉప ముఖ్యమంత్రి : అడుగడుగునా అవమాన భారం : అసంతృప్తిలో కెఇ...!ముఖ్యమంత్రి సమకాలీకులు. రాయలసీమలో సీనియర్ రాజకీయ వేత్త. పేరుకు ఉప ముఖ్యమంత్రి హోదా. కానీ, ఆ పదవి స్వకరించిన నాటి నుండి ఏనాడు తగిన ప్రాధా… Read More
నాగేశ్వరరావు కూతురి వివాహానికి హాజరయ్యా..సీబీఐ కేసును విచారణ చేయలేను: జస్టిస్ ఎన్వీ రమణసీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రా… Read More
ఎగ్జిబిషన్ బాధితుల ఆవేదన.. సొసైటీపై ఆగ్రహం.. పరిస్థితి ఉద్రిక్తంహైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదం వ్యాపారులకు విషాదం మిగిల్చింది. బాధితులదీ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. కళ్లెదుటే తమ స్టాళ్లు కాలి బూడిద కావడాన… Read More
పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్స్థాయిలో చలిగాలులుచికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ప… Read More
నేడే ఏపి క్యాబినెట్..! చుక్కల భూముల అంశం పై సభలో బిల్లు పెట్టాలని యోచన..!!అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ… Read More
0 comments:
Post a Comment