Monday, January 14, 2019

ఏడు కాదు... తొమ్మిది గంటలు, జ‌గ‌న్ కు బాబు మ‌రో షాక్‌: వైసిపి కిం క‌ర్త‌వ్యం..!

మొన్న పెన్ష‌న్ రెండు వేల‌కు పెంపు. నేడు రైతుల‌కు తొమ్మ‌ది గంట‌ల విద్యుత్‌. జ‌గ‌న్ త‌న‌కు మైలేజ్ తెస్తాయ‌నుకోని ప్ర‌క టించిన హామీల‌ను య‌ధాత‌ధంగా ముఖ్య‌మంత్రి అమ‌లు చేసేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓట్లు తెచ్చి పెడ‌తాయ ని భావించిన వైసిపి నేత‌లకు ఇప్పుడు ఇది కొత్త ఛాలెంజ్‌. హామీ ఇచ్చిన వారినా..అమ‌లు చేస్తున్న వారినా ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్ముతారు..ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారు..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fwv3zN

Related Posts:

0 comments:

Post a Comment