నెల్లూరు ఆయుర్వేద కరోనా మందుతో ప్రాచుర్యం సంపాదించుకున్న డాక్టర్ ఆనందయ్యకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఫోన్ చేశారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఆనందయ్య నిర్బంధంపై కేఏ పాల్తో వివరాలు పంచుకున్నారు. దీనిపై స్పందించిన పాల్.. ఆయన నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అంతే కాదు కోర్టుల్లో సైతం పిటిషన్లు వేస్తానని ప్రకటించారు. ఆనందయ్యకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fQhpby
ఆనందయ్యకు కేఏ పాల్ మద్దతు-నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమం-మందు తయారీపై శిక్షణ
Related Posts:
చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ కామెంట్ ఏంటి?ఏపీలో మరోసారి రీ పోలింగ్కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్ల పరిధిలో రీ పోలింగ్కు జర… Read More
19 వరకు నో షో: రీపోలింగ్ ఎఫెక్టేనా?చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం పరిసమాప్తమౌతుంది. 19వ తేదీన అంటే.. ఆద… Read More
కడప పెద్ద దర్గాలో రంజాన్ ప్రార్థనాల్లో వైఎస్ జగన్కడప: మూడురోజుల పాటు తన స్వస్థలం పులివెందులలో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గురువారం సాయంత్రం కడ… Read More
రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు ..టీవీ9 లోగోను అమ్మేసి, యాడ్స్ సొంత మొబైల్ టీవీకి బదిలీ చేశాడని మరో కేసుటీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది .రవి ప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. చానల్ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమో… Read More
రీపోలింగ్కు సర్వం సిద్ధం: వేడెక్కిన చంద్రగిరి: భారీగా బలగాలుచిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశ… Read More
0 comments:
Post a Comment