ఏపీలో మరోసారి రీ పోలింగ్కు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్ల పరిధిలో రీ పోలింగ్కు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన వైసీపీ మరో రెండు చోట్ల రీ పోలింగ్కు డిమాండ్ చేస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం రీపోలింగ్పై అభ్యంతరం చెబుతోంది. సీఈసీకి కలిసి ఈ అంశంపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgI7SZ
చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
జగన్ను అలా కలిశానే తప్ప!: పవన్ కళ్యాణ్తో అలీ సుదీర్ఘ భేటీ, వీడని సస్పెన్స్అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ ఆదివారం భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారి భేటీ జరిగింది. నటుడు అలీ జనసేన… Read More
'ఈ దెబ్బకు చంద్రబాబుకు మళ్లీ అదే భవిష్యత్తు, వచ్చే ఎన్నికల్లో రెండే సీట్లు'అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా కార్యకర్తల పట్ల ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చం… Read More
రైతు బంధు కేసీఆర్ కంటే ముందే చెప్పా: పవన్ కళ్యాణ్తో పొత్తు-విశాఖలో దాడిపై జగన్ కీలక వ్యాఖ్యలుశ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు, చంద్రబ… Read More
ఎవరి మాట వినని అసమర్థుడు: మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, నిరుద్యోగం తదితర అంశాలపై ఆగ్రహ… Read More
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్… Read More
0 comments:
Post a Comment