చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రీపోలింగ్ నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. బైఠాయింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవంక- వారి ఆందోళనలను కొనసాగుతుండగా మరోవంక.. రీపోలింగ్కు అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది జిల్లా పాలనా యంత్రాంగం. ఎన్నికల సిబ్బంది,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LQCvKZ
రీపోలింగ్కు సర్వం సిద్ధం: వేడెక్కిన చంద్రగిరి: భారీగా బలగాలు
Related Posts:
పోలీస్ శాఖకు మరకలా ఖాకీల తీరు.. లాడ్జీలో కానిస్టేబుల్ రాసలీలలు..!నిర్మల్ : రక్షణగా ఉండాల్సిన ఖాకీలు దారి తప్పుతున్నారు. చేతిలో లాఠీ ఉందనుకుంటున్నారో ఏమో గానీ రెచ్చిపోతున్నారు. అందరూ అలా అని కాదు గానీ కొందరు పోలీస్ … Read More
ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లుకోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్లో అధికార పక్షమైన టీఎ… Read More
జగన్పైనా మొదలు పెట్టేసారు..సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారు: బీజేపీ నేతల వ్యాఖ్యల వెనుక..!బీజేపీ నేతలే టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరహాలో కాకున్నా..సైలెంట్గానే తమ వ్యూహం ఏంటనేది చెప్పకనే చ… Read More
తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా… Read More
ఏపీ సీఎం జగన్ కు బాలయ్య రిక్వెస్ట్ .. ఏమడిగారో తెలుసా ?హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి … Read More
0 comments:
Post a Comment