Saturday, May 29, 2021

తొలి రోజు విజయవంతంగా వాక్సినేషన్.!సూపర్ స్పైడర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రులు.!

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వాక్సినేషన్ విజయవంతంగా జరిగిందని నగర పాలక అదికారులు స్పష్టం చేసారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందిన నిత్య సేవకులకు శనివారం నుండి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34sji8T

Related Posts:

0 comments:

Post a Comment