తమ స్నేహితుడి పెళ్లి ఫొటో షూట్ కోసం కొంతమంది యువకులు చేసిన ప్రయత్నాలు.. విషాదాంతమయ్యాయి. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని తీగలవలస సమీపంలో గల ఓ వాటర్ఫాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ ఫాల్ వద్ద వారు గల్లంతయ్యారు. అక్కడ ఏర్పడిన ఊబిలో వారు చిక్కుకుని మరణించి ఉంటారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p2sWsq
విశాఖ ఏజెన్సీలో విషాదం: వాటర్ ఫాల్ వద్ద వెడ్డింగ్ ఫొటోషూట్: ముగ్గురు టీనేజర్లు గల్లంతు
Related Posts:
కన్నాపై సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - సీఎం జగన్ కు సీరియస్ వార్నింగ్ - సంచైత ట్వీట్ హైలైట్‘‘కమల వనంలోకి టీడీపీ మిడతల దండు.. ఆ పచ్చ దండులో కన్నా కూడా ఉన్నారా?''అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు.. ‘‘బీజేపీలో ఉంటూ టీడీపీ వాణిని వినిపిస్… Read More
పొరపాటైంది, క్షమించండి: భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడున్యూఢిల్లీ/జెరూసలేం: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యేర్.. ఆ తర్వాత తన తప్పును… Read More
ఏపీ రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ - ఈసారి రంగంలోకి ఉద్యోగులు -తప్పుడు సమాచారంపై ఫైర్..ఏపీ రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకూ రాజధాని తరలింపుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై అ… Read More
పిల్లిని కూడా వదల్లేదు... మూగజీవిపై గ్యాంగ్ రేప్... వారం రోజులు,ఏడుగురు టీనేజర్స్..పాకిస్తాన్లోని లాహోర్లో అత్యంత కిరాతకమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది టీనేజర్స్ ఓ పిల్లిపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు.… Read More
డిగ్రీ ఉంటే చాలు..ఎస్బీఐలో మంచి జీతంతో ఆఫీసర్ పోస్టులుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 3850 సర్కిల్ బేస్డ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర… Read More
0 comments:
Post a Comment