బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొదటి విడతలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడానికి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప డేట్ ఫిక్స్ చేశారు. ఆనర్హత ఎమ్మెల్యేలకు మొదటి విడతలో చాన్స్ లేదని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YI67Aa
సీఎం యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటుకు డేట్ ఫిక్స్, ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !
Related Posts:
ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి చిత్తకార్తె కుక్కలా వెంటపడి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేని మహిళ కొడవలితో అతన్ని దారుణంగా హత్య చేసింది. ఎ… Read More
దిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో నేటికీ దేశంలో చర్చ జరుగుతుంది . నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళల… Read More
ఇది చాలా హాట్ గురూ: కొత్తగా పెళ్లయిన జంటకు కాస్లీ బహుమతి ఇచ్చిన మిత్రులుకడలూరు: ఒక పెళ్లికి వెళుతుంటే మనతో పాటు ఒక మంచి గిఫ్ట్ తీసుకెళుతాం. గిఫ్ట్ ఇచ్చి నవదంపతులకు బెస్ట్ విషెస్ చెబుతాం. అంతేకాదు ఇచ్చే గిఫ్ట్ కూడా చాలా కాస… Read More
ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: మరో బిగ్ వికెట్: కర్ణాటక కాంగ్రెస్ కకావికలం..!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కకావికలమౌతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుస వికెట్లు టపటపంటూ పడుతున్నాయ్. కర్ణాటక కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ … Read More
నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?పాట్నా: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు కొద్ది రోజుల్లోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీహార్ రాష్ట్రంలో… Read More
0 comments:
Post a Comment