బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తన మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోవడానికి బీజేపీ హైకమాండ్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొదటి విడతలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడానికి ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప డేట్ ఫిక్స్ చేశారు. ఆనర్హత ఎమ్మెల్యేలకు మొదటి విడతలో చాన్స్ లేదని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YI67Aa
సీఎం యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటుకు డేట్ ఫిక్స్, ఆ ఎమ్మెల్యేలకు నో చాన్స్ !
Related Posts:
నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంకడప: గ్రామ వలంటీర్ల నియామకానికి సంబంధించిన వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అవుతోందా? గ్రామ వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు నిజ… Read More
కొండవీటి శునకం..వెన్నుపోటు వేటగాడు! బెజవాడను దివాళా తీయిస్తోన్న ఇస్మార్ట్ నాని: పీవీపీవిజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ మధ… Read More
Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వెండితెర మీద కనిపించి సుమారు మూడేళ్లవుతోంది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జనసేన పార్టీని స్థాపించి,… Read More
ఏపీలో వర్షాలు.. సీఎం జగన్ ఆరా.. అధికారులు అలర్ట్..!అమరావతి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. వరద తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. … Read More
28 కోట్ల లాటరీ.. నిజామాబాద్ వాసికి గల్ఫ్ జాక్పాట్..!నిజామాబాద్ : గల్ఫ్ కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయినవారిని అందర్నీ వదిలేసి.. ఏడు సముద్రాలు దాటేసి.. జీవనపోరాటంలో అష్టకష్టాలు పడుతుంటారు. దూరపు … Read More
0 comments:
Post a Comment