నెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఇవాళ కరోనాతో పోరాడుతూ చనిపోయారు. నెల్లూరు జీజీహెచ్లో ఉంచి ఆయనకు కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నా ఆయన కోలుకోలేదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన ఇవాళ చనిపోయారు. వాస్తవానికి ఆనందయ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TuBInj
అనుమతుల వేళ ఆనందయ్యకు షాక్- మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి
Related Posts:
‘ఐటమ్’ వివాదం: రాహుల్ గాంధీ తీవ్ర స్పందన, క్షమాపణ చెప్పేది లేదన్న కమల్నాథ్న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆ రాష్ట్ర మహిళా మంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర న… Read More
అన్నీ పరీక్షలు వాయిదా: దసరా తర్వాతే నిర్వహణ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతోన్నాయి. హైదరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రస్తుతం షెడ్యూల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేస్తున్నామన… Read More
కరోనా విలయంపై ప్రధాని మోదీ - లాక్డౌన్ ముగిసినా వైరస్ చావలేదు - అమెరికా కంటే మనమే బెటర్''కరోనా మహమ్మారిపై పోరాటంలో జనతా కర్ఫ్య నుంచి మొదలుకొని ఇవాళ్టి వరకు భారతీయులందరం సుదీర్ఘంగా శ్రమించాం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక పరిస… Read More
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్కు రోడ్డు ప్రమాదం... ధ్వంసమైన కారు...ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్,ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం(అక్టోబర్ 20) మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు… Read More
15 కోట్ల రూపాయల వరద సహాయం చేసిన కేజ్రీవాల్ .. హైదరాబాద్ కు అండగా ఢిల్లీ సర్కార్హైదరాబాద్ వరదలకు దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎం ల నుండి స్పందన వస్తుంది . నిన్నటికి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 10 కోట్ల రూపాయల విరాళం ఇ… Read More
0 comments:
Post a Comment