Tuesday, October 20, 2020

అన్నీ పరీక్షలు వాయిదా: దసరా తర్వాతే నిర్వహణ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతోన్నాయి. హైదరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ప్రస్తుతం షెడ్యూల్‌లో ఉన్న పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితి సద్దుమణిగాక పరీక్షలను నిర్వహిస్తామని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. అల్పపీడనం:ఏపీలో భారీ వర్షాలు-ఈసారి అధిక వర్షపాతం-ముంపు ప్రాంతాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Td4FAQ

Related Posts:

0 comments:

Post a Comment