హైదరాబాద్ వరదలకు దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎం ల నుండి స్పందన వస్తుంది . నిన్నటికి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి 10 కోట్ల రూపాయల విరాళం ఇస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని ప్రజలకు సహాయం కోసం ముందుకు వచ్చారు . తన ప్రభుత్వం సహాయక చర్యల కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hh38qC
Tuesday, October 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment