Sunday, May 30, 2021

దేశంలో 2లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు: భారీగా పెరిగిన రికవరీలు, 2.8 కోట్లకు పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 50 రోజుల్లో తాజాగా అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా రెండు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు ఉండటం గమనార్హం. కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరణాలు మాత్రం స్వల్పంగానే తగ్గుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34E1ckd

Related Posts:

0 comments:

Post a Comment