న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 50 రోజుల్లో తాజాగా అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా రెండు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు ఉండటం గమనార్హం. కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరణాలు మాత్రం స్వల్పంగానే తగ్గుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34E1ckd
దేశంలో 2లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు: భారీగా పెరిగిన రికవరీలు, 2.8 కోట్లకు పాజిటివ్ కేసులు
Related Posts:
రెడ్లైట్ చూడనిదే గొంతు దిగదంటూ.. బాబుకు విజయసాయి, జగన్కు పద్మశ్రీ.. రాజన్న రాజ్యంపై కౌంటర్లు..ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు వైరస్ వ్యాప్తిపై రాజకీయ విమర్శలూ పెరిగాయి. చంద్రబాబు లూటీచేసి వదిలేసిన రాష్ట్రాన్ని.. సీఎం జగన్ కోలుకునేలా… Read More
మే 31 వరకూ అక్కడ లాక్డౌన్ పొడిగింపు: చేయి దాటిపోయినట్టే: రోజూ వందల్లో పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఆదివారం నాటితో ముగి… Read More
ఏపీలో కరోనా: ఆరని కోయంబేడు చిచ్చు.. కొత్తగా 25 కేసులు.. కృష్ణాలో జీరో.. లాక్డౌన్ 4.0 ప్రాంతాలివే..ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 25 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కి పెరిగింది. కొత్తగా నమ… Read More
Fact Check:రహదారులపై పిచికారి చేస్తున్న క్రిమిసంహారక మందు వైరస్ను చంపేస్తుందా..?జెనీవా: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయ దేశ ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తిగత పరిశుభ్రత ఆ తర్వాత… Read More
మొత్తం ప్యాకేజీ విలువ రూ.20 లక్షల 97 కోట్లు: అయిదుదశల్లో ఇలా సర్దుబాటు చేశాం: నిర్మలాన్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పలు రంగాలకు చేయూతనివ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడ… Read More
0 comments:
Post a Comment