విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని పెదపూడి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUbHHD
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగా
Related Posts:
తెలంగాణ తొలి మహిళా మెకానిక్... ఎడవల్లి ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత...జీవిత పోరాటంలో కష్టాలు,కన్నీళ్లను అధిగమించాలంటే ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నావల్ల ఏమవుతుంది... నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొండిపోతే కుదరదు. … Read More
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదంముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్' సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముహూర్తపు షాట్ రోజునే సెట్లో ఈ అగ్ని ప్రమా… Read More
Marriage: సముద్రం మధ్యలో పెళ్లి, 60 అడుగుల లోతులో ఎలా జరిగిదంటే, సూపర్ మామ, వైరల్ వీడియో !చెన్నై/ నెల్లూరు: యువతి, యువకుడు ఇద్దరూ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించార… Read More
Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాన్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు -ప్రకాశంలో జీరో -రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. డిశ్చార్జీలు కూడా పెరగడంతో యా… Read More
0 comments:
Post a Comment