తిరుపతి: తిరుపతి లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి నిర్వహించిన ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఏర్పడినప్పటికీ.. వైసీపీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడు ప్రధాన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QEHkdJ
తిరుపతి లోక్సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్
Related Posts:
వైద్యుల మీద దాడి కేసు, పొలీస్టేషన్ లో లొంగిపోయిన నాయకురాలు అశ్విని గౌడ!బెంగళూరు: బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలోని మింటో ఆసుపత్రి వైద్యుల మీద దాడులు చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కర్ణాటక రక్షణా వేదిక (కరవే… Read More
కనెక్ట్ టూ ఆంధ్రా : ఎమ్మెల్యే ఆర్కే అయిదేళ్ల జీతం విరాళంగా: సీఎం పిలుపిచ్చారు...ఆళ్ల స్పందించారు..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా కనెక్ట్ టూ ఆంధ్రా వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ పధకాలు..కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు..అవకాశం ఉన్నవ… Read More
మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!ముంబై: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అంటారు. ఓటు వేసిన ప్రజల యోగక్షేమాలు చూడటానికే ప్రజా ప్రతినిధులు పని చెయ్యాలి. అయితే మహారాష్ట్రలో పరిస్థితి వ… Read More
లేడీ కాదు కిలేడీ.. పదుల సంఖ్యలో యువకులు... వేధింపులు తాళలేక, యువకుడు..ఆమె తేనేపూసిన కత్తి.. కమ్మని మాటలు చెప్పి బుట్టలో పడేస్తోంది. మీరు ఆమె మాయలో పడ్డారో ఇక అంతే సంగతులు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీరు నమ్మిన న… Read More
కిటికీలకు 73 లక్షలు.. రోడ్డుకు రూ.5 కోట్లు.. ప్రజాధనం దుర్వినియోగం.. జగన్ సర్కార్పై చంద్రబాబు ఫైర్ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ ఇంటి కోసం లక్షలు వ్యయం చేయడం ఏ… Read More
0 comments:
Post a Comment