Saturday, May 1, 2021

వ్యాక్సిన్ల కోసం బెదిరింపులు, ఎన్నికలు ,కుంభమేళాపై మాట్లాడను : సీరం సిఈఓ అదర్ పూనవల్లా షాకింగ్ కామెంట్స్

ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనవల్లా భారతదేశంలో తనకు వచ్చిన బెదిరింపులపై, కరోనా వ్యాధి కారణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.తమ సంస్థ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను త్వరగా పంపిణీ చేయాలని కోరుతూ రాజకీయ నాయకులు మరియు "శక్తివంతమైన వ్యక్తుల" నుండి బెదిరింపులను ఎదుర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.లండన్ వార్తాపత్రికకు ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eKOLb6

Related Posts:

0 comments:

Post a Comment