హైదరాబాద్: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులు అదనంగా వచ్చే కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. ఈ కారణంగా పలువురు కరోనా బాధితులు సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ మత పెద్ద కూడా రంజాన్ ముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpTvSM
Friday, May 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment