అమరావతి/ హైదరాబాద్ : వైయస్ఆర్ సీపిలో విజయసాయి రెడ్డి కీలక రాజకీయాలు నెరపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అదికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ గళం విప్పినా వారిని మచ్చిక చేసుకుంటూ రాబోవు రోజుల్లో ఫలితం రాబట్టాలనుకుంటున్నారు విజయ సాయి రెడ్డి. అందులో భాగంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను బాగా ఉపయోగించుకుంటున్నారు విజయ సాయి. తెలంగాణలో మోత్కుపల్లి ఎపిసోడ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TiIuaB
ఎచట బాబు వ్యతిరేక గళం వినిపించునో అచట విజయుడు వాలి పోవును..!! వైసీపిలో ఆయనకు కొత్త కొలువు..!!
Related Posts:
న్యాయవ్యవస్థ విలువలకు భంగం వాటిల్లుతోంది: రాఫైల్ తీర్పుపై అరుణ్ శౌరిరాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు … Read More
హస్తం తట్టుకుంటుందా: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాకేంటి..?గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాకిచ్చే యోచనలో ఉందా...? ఆమేరకు గులాబీ బాస్ కే… Read More
సీయం రమేష్ కు జలక్ : ఊహించని నిర్ణయం : ఫిర్యాదు చేసిందెవరు..!ఓ అరుదైన నిర్ణయం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీయం రమేస్ వాట్సప్ ఖాతా పై వేటు పడంది. నిబంధన ల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్… Read More
యూత్ ఓట్లు 18 లక్షలు : క్యూ లైన్లు లేవు..ఓటర్ల కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓటర్లు..!ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏపిలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోం… Read More
రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం… Read More
0 comments:
Post a Comment