బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో హెగ్డే పైన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజ్ మహల్ను షాజహాన్ నిర్మించలేదని, అది ఓఆలయం అని అంతకుముందు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B7L4JJ
నా హిందూ భార్యపై చేయివేశా, ఏం చేసుకుంటావో చేసుకో: కేంద్రమంత్రికి ఫోటో పెట్టి సవాల్
Related Posts:
మోడీ విజయాలు Vs రాహుల్ విజయాలు: కాంగ్రెస్కు అదే స్టైల్లో బీజేపీ కౌంటర్న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత కొంత కాలంగా ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర విమర్శల దాడి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగా కేంద… Read More
గవర్నర్ పరిశీలనలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్ సర్కార్ మొండిగా వెళ్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అమరావతి కోసం భూముల… Read More
ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?చారిత్రక పలాస నుంచి మొదటిసారే బరిలోకి దిగి.. మహామహుల్ని మట్టికరిపించిన యువ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు.. ఇప్పుడు సీనియర్లను సైతం తోసిరాజని మంత్రి పదవి … Read More
కొబ్బరాకులా వణుకుతున్న కోనసీమ.!కరోనా తీవ్రతకు అవాక్కవుతున్న గోదారి జనం.!అమరావతి/హైదరాబాద్ : పచ్చదనం, ప్రకృతి రమణీయత. నిత్యం చిరుగాలులు చేసే సవ్వడులకు లయబద్దంగా పారే సెలయేళ్లు, వాటికనుగుణంగా పక్షులు చేసే కిలాకిలా రావాలాతో ఎ… Read More
కరోనా విలయం: కొరటాల శివ ఆగ్రహం - మనిషికి, పశువులకు తేడా ఉండదు..భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ తన విలయతాండవాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప్డవాళ్ల సంఖ్య 1.5కోట్లకు చేరింది. మొత్తం మృతుల స… Read More
0 comments:
Post a Comment