లండన్లో భారత త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హైకమిషన్ కార్యాలయం బయట ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జాతీయ జెండాను కాల్చారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇలా జరగడం ఇది రెండో సారి. దీనిపై భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. భారత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B7T8dg
లండన్లో భారత జాతీయజెండాకు అవమానం: జెండాను తగులబెట్టిన ఖలిస్తాన్ మద్దతుదారులు
Related Posts:
ఒక కూతురి కోసం రూ.10 వేలకు మరో కూతురి అమ్మకం కథ ... ఏపీలో మనసును పిండేసిన వ్యధమనసుల్ని పిండేసే విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . నవమాసాలు మోసి కని, పెంచి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కూతుర్ని తల్లిదండ్రుల… Read More
చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో .. ఒక 420 వ్యవహారం : సజ్జల ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో పై వైసిపి నేత, ప్రభుత్వ సలహా… Read More
వాలంటీర్లకు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్- మూడు కేటగిరీల్లో అవార్డులు- వివరాలివేఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించేందుకు వీలుగా వైసీపీ సర్కార్ నియమించిన 2.67 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు గౌరవ వేతనం పెంపు కోసం ఆ… Read More
రూ.40 లక్షలు బిల్.. స్టార్ హోటల్లో రాజసం, లగ్జరీ కార్లు.. ఇదీ కిలేడీ కహానీకిలేడీ కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పెళ్లి సంబంధం కుదుర్చుతామని వ్యాపారి వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టడంతో కిలేడీ శిరీష అలియాస్ సృతి సింహా లీల… Read More
తుని ఘటనలో ముద్రగడకు రైల్వేకోర్టు సమన్లు- ఇతర నిందితులకూ- రాష్ట్రం వదిలేసినాఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారి తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్… Read More
0 comments:
Post a Comment