కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మరణాలు రెండు లక్షలు దాటిపోయాయి. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్యసిబ్బంది- ఈ పెను విపత్తును, మరణాలను రోజూ చూస్తున్నారు. ఒక కోవిడ్ వార్డులోని ఐసీయూలో సేవలు అందిస్తున్న వివేకి కపూర్ అనే నర్సు ఈ వైద్యసిబ్బందిలో ఒకరు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vB9apM
కోవిడ్: ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు
Related Posts:
ఇంటింటి రేషన్కు హైకోర్టు ఓకే కాని, ఎస్ఈసీకి తెలియజేయాలని స్పష్టంఅమరావతి: ఆంధప్రదేశ్ సర్కారుకు రాష్ట్ర హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు లోబడే ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించింది. అంత… Read More
Budget 2021: నిర్మలమ్మ నుండి ఈ కీలక రంగాలు ఏం కోరుతున్నాయి?కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వతంత్ర భారతంలోనే అతి కీలకమైన బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. సామాన్యుడి నుండి సూపర్ రిచ్ వరకు, చిన్నచిన్న కంపె… Read More
తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..కొత్త ఏడాది తొలి మాసంలోనే దారుణాతిదారుణమైన క్రైమ్ కథనాలు దేశాన్ని షేక్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో విద్యాధికులైన తల్లిద… Read More
చంద్రబాబుపై సీనియర్ నేతల అసంతృప్తి: టీడీపీకి మాజీ మంత్రి అరుణ రాజీనామావిజయనగరం: తెలుగుదేశం పార్టీని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలు సీన… Read More
నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు మధ్య వివాదాలు మాత్రం కొనసాగు… Read More
0 comments:
Post a Comment