దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా 3లక్షల పైచిలుకు నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు 2లక్షల పైచిలుకు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే గత 21 రోజుల్లో రికార్డు స్థాయిలో 70 లక్షల కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా 69.4 లక్షల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f9ST61
కరోనా విశ్వరూపం... ఈ ఒక్క నెలలోనే 83వేల మరణాలు.. 21 రోజుల్లోనే 70 లక్షల కొత్త కేసులు
Related Posts:
శరవేగంగా విశాఖపట్నం సుందరీకరణ: 20 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు.. !విశాఖపట్నం: తీర ప్రాంత నగరం విశాఖపట్నం క్రమంగా రాజధాని కళను సంతరించుకుంటోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్… Read More
లైవ్ టీవీ ప్రోగ్రామ్లో సంచలనం: ఇద్దరు మహిళలను హత్యచేసినట్టు అంగీకారం, సీన్లోకి పోలీసులుఅతనో దోషి, హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కార్యక్రమం లైవ్ నడుస్తోంది. ఇంతలో యాంకర్ ప్రశ్నలు వేస్తుండగా… Read More
పవన్ నోట 'నెహ్రూ-లియాకత్' ఒప్పందం : భారత్-పాక్ మధ్య జరిగిన ఈ ఒప్పందమేంటి..?ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్… Read More
జనసేన ముగిసిపోయిన కథా..? లేక కొత్త అధ్యాయానికి శ్రీకారమా?అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. ఫాలోయింగ్ కు తగ్గట్టే ప్రజల్లో బాగా మమేకం అయ్యారు పవన్ కళ్యాణ్.… Read More
ఢిల్లీలో జరిగే ఆ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఆహ్వానించనున్న భారత్న్యూఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో భారత్ ఒక అడుగు ముందుకేసింది.న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది జరగనున్న షాంఘై కోఆపరేష… Read More
0 comments:
Post a Comment