Friday, December 13, 2019

Telugu: మాతృభాషకు పట్టం: ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి.. !

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మాతృభాషకు పట్టం కట్టింది. మాతృభాషను మృతభాషగా మార్చుతోందంటూ ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్.. ఇంకో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేసింది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని వెల్లడించింది. బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2srj6XC

Related Posts:

0 comments:

Post a Comment