బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కండువా మార్చడం చర్చకు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి.. లోక్ జనశక్తి పార్టీలో చేరారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34x6rC5
బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..
Related Posts:
కనీసవేతనాన్ని పెంచిన ఆ ప్రభుత్వం... పనిమనుషులకు వర్తిస్తుందా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనీస వేతనాల పెంపునకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త రేట్లను లేదా పెంచిన రేట్లను వెల్లడించాలని ఢిల్లీ ప్… Read More
తూ.గోలో మరోప్రమాదం..,బాంబుల ఫ్యాక్టరీలో పేలుడు.. 9మందికి గాయాలుఏపీలో మరోసారి బాంబుల తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాంబులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందించి. ఈ … Read More
ఏపీ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు: 2707 పోస్టు మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ … Read More
బ్యాంకులో రూ.80 లక్షలు.. రూ.10 వేలు విత్ డ్రా చేసే ఛాన్స్... ఆగిన గుండె...బ్యాంకుల నగదు ఉంటే భద్రంగా ఉంటుందని ఖాతాదారులు అనుకొంటారు. అందుకే తక్కువ వడ్డీకి అయిన సరే ఖాతాలో నగదు డిపాజిట్ చేస్తారు. అవసరం ఉన్నప్పుడు నగదు తీసుకొవ… Read More
టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్హైదరాబాద్: జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల సంఘంకు సమర్పించిన అఫిడ… Read More
0 comments:
Post a Comment