బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కండువా మార్చడం చర్చకు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి.. లోక్ జనశక్తి పార్టీలో చేరారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34x6rC5
బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..
Related Posts:
పోలవరానికి షాకులే షాకులు- ఇక వచ్చేది 7053 కోట్లే- బకాయి 1650 కోట్లూ డౌటేఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు… Read More
కరోనా థర్డ్వేవ్: లాక్డౌన్లోకి జారిపోయిన మరో దేశం: ఏప్రిల్ 18 వరకు కంప్లీట్గాబెర్లిన్: మరో దేశం పూర్తిగా లాక్డౌన్లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో… Read More
షాక్: లోక్సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామారిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, బాంబు బెదిరింపుతో మొదలైన కలకలం రోజుకో మలుపు తిరుగుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పీకలమీదికొచ్చింది.… Read More
ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది అంగన్వాడి కార్యకర్తల దుర్మరణం.. రక్తసిక్తంభోపాల్: మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో డ్రైవర్, 12 మంది అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు… Read More
భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగారెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి.… Read More
0 comments:
Post a Comment