ఏపీలో కోవిడ్ పరిస్ధితుల్ని సొమ్ముచేసుకుంటూ రోగుల్ని వేధిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై టాస్క్పోర్స్ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్పోర్స్ నిర్వహిస్తున్న దాడుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దందా బయటపడుతోంది. దీంతో భారీగా కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం జరుగుతోంది. ఏపీలో కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. సీఎం జగన్ దాదాపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2Evy4
ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్ఫోర్స్ మెరుపుదాడులు-180 కేసులు, 8.5 కోట్ల ఫైన్
Related Posts:
6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో … Read More
మాజీ ఎంపీ రాయపాటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఆస్తుల వేలం, రూ.452.41 కోట్ల రుణం చెల్లించకపోవడంతో..మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రుణం తీసుకొని, బకాయి చెల్లించలేదు. దీంతో కంపెన… Read More
ఆకలిరాజ్యం: 85 ఏళ్ల బామ్మ కర్రసాము, మాట్లాడితే లీడర్స్ కు కరోనా వస్తుందా ?, రూ. వేల కోట్లు (వీడియో)ముంబయి/ పూణే: ప్రపంచంలోని ప్రతిరాజకీయ నాయకుడు చెప్పే మాట ఒక్కటే. నేను అధికారంలోకి వస్తే మీ తలరాతలు మారిపోతాయి అని. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువా… Read More
అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచా… Read More
ప్రధాని ఇంటి బయట నిరసన చేపడుతాం..? అసెంబ్లీ సమావేశపరచాలని రాష్ట్రపతిని కోరతాం: గెహ్లట్..రాజస్తాన్ రాజకీయలు ఆసక్తికరంగా మారుతోన్నాయి. అసెంబ్లీని సమావేశ పరచాలని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. నిన్న ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ సహా కాంగ్రెస్ ఎమ్మ… Read More
0 comments:
Post a Comment