Saturday, May 29, 2021

ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్‌ మెరుపుదాడులు-180 కేసులు, 8.5 కోట్ల ఫైన్‌

ఏపీలో కోవిడ్‌ పరిస్ధితుల్ని సొమ్ముచేసుకుంటూ రోగుల్ని వేధిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై టాస్క్‌పోర్స్‌ మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌పోర్స్ నిర్వహిస్తున్న దాడుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల దందా బయటపడుతోంది. దీంతో భారీగా కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం జరుగుతోంది. ఏపీలో కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సీఎం జగన్ దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2Evy4

Related Posts:

0 comments:

Post a Comment