Monday, November 4, 2019

సురేశ్‌కు ఉరిశిక్ష విధించేలా విచారణ..? ఇతరుల సహకారంపై సీపీ ఆరా, విజయ భర్త ఉన్నతోద్యోగే..

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు సురేశ్ తమ అదుపులోనే ఉన్నారని పేర్కొన్నారు. అతను కూడా 60 శాతం కాలిన గాయాలతో ఉన్నాడని.. అతని పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. దాడికి గల కారణాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33imlhC

Related Posts:

0 comments:

Post a Comment