Monday, November 4, 2019

విజయారెడ్డిపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన, డీజీపీ, హోంమంత్రికి ఫిర్యాదు,

తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకొచ్చి.. రహదారిపై నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్ హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనిని పోలీసులు విచారిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pDcnsA

0 comments:

Post a Comment